top of page

ఆట-పాట కార్యక్రమం 40 స్కూలు బ్యాగులను అందజేయడం

Mon, Jul 15

|

Pandilla Palle

శ్రీ రొండా సూర్యనారాయణ రెడ్డి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ ఐదో తరగతి విద్యార్థులకు, శ్రీ పృద్వి గరటయ్య మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ ఐదవ తరగతి విద్యార్థులకు ఆట-పాట కార్యక్రమం నిర్వహించి, 40 స్కూలు బ్యాగులను అందజేయడం జరుగుతుంది.

Registration is closed
See other events
ఆట-పాట కార్యక్రమం  40 స్కూలు బ్యాగులను అందజేయడం
ఆట-పాట కార్యక్రమం  40 స్కూలు బ్యాగులను అందజేయడం

Time & Location

Jul 15, 2024, 10:00 AM – 12:00 PM GMT+5:30

Pandilla Palle, Pandilla Palle, Andhra Pradesh, India

About the event

శ్రీ రొండా పట్టాభిరామిరెడ్డి జడ్పీహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్స్ సొసైటీ ఆధ్వర్యంలో స్కూలు పిల్లలకు బ్యాగ్స్ పంపిణీ చేయటం జరిగింది.

శ్రీ రొండా సూర్యనారాయణ రెడ్డి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ ఐదో తరగతి విద్యార్థులకు, శ్రీ పృద్వి గరటయ్య మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ ఐదవ తరగతి విద్యార్థులకు ఆట-పాట కార్యక్రమం నిర్వహించి, 40 స్కూలు బ్యాగులను అందజేయడం జరుగింది.

ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు పి గాయత్రి , శ్రీమన్నారాయణ , ప్రధానోపాధ్యాయులు శ్రీరామ వెంకటలక్ష్మి, ఎన్ వి ఎస్ ప్రసాద్ , కే పల్లవి , ప్రధానోపాధ్యాయులు బాబావలి, పార్వతి, శ్రీనివాసరావు, జగదీశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు పృద్వి భార్గవ లక్ష్మి, పృద్వి వీరాంజనేయులు, పల్లపొలు రామబ్రహ్మం, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు బట్ట మోహన్ రావు పాల్గొన్నారు.  సొసైటీ సభ్యులు

పోలకం బాలాజీ, ఉపాధ్యక్షులు పృధ్వి రాజు మరియు కార్యదర్శి రొండా దశరధ్ చక్కగా నిర్వహించారు.

Share this event

bottom of page